హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి బుధవారం బా ధ్యతలు స్వీకరించారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ ఆ పూర్వ్ చౌహాన్, శేరిలింగంపల్లి జో నల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి కమిషనర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.