భారత్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు జింబాబ్వే జట్టును సోమవారం ఎంపిక చేశారు. 17 మందితో కూడిన జట్టుకు సీనియర్ క్రికెటర్ సికిందర్ రజా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 6 నుంచి భారత్, జింబాబ్వ
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (49) కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న స్ట్రీక్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. జాతీయ జట్టు తరఫున 65 టెస్టులు, 189 �
వన్డే క్రికెట్లో మరో సంచలనం నమోదయ్యేది. జింబాబ్వే(Zimbabwe) జట్టు పసికూన నెదర్లాండ్స్(Netherlands) చేతిలో వన్డే సిరీస్ కోల్పోయేది. కానీ, ఆఖరి బంతికి విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. హరారే స్టేడియంలో జరి