మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతి వ్యక్తి నాయకత్వం వహించబోతున్నారు. అమెరికా కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న స్నోఫ్లేక్ నూతన సీఈవోగా శ్రీధర్ రామస్వామి నియమితులయ్యారు.
జీవశాస్ర్తాల రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ఈ రంగంలో మరో భారీ పెట్టుబడి దక్కింది. అమెరికాకు చెందిన స్టెమ్క్యూర్స్ సంస్థ హైదరాబాద్లో అతిపెద్ద స్టెమ్సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర