స్వర్ణగిరి ఆలయాన్ని ధర్మకర్తలు మానేపల్లి రామారావు, ఆయన కుమారులు మురళీకృష్ణ, గోపీకృష్ణ నిర్మించారు. స్థపతి డీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు.
స్వర్ణగిరీశుడి దర్శనం ప్రారంభమై వంద రోజులు పూర్తయ్యిందని, క్షేత్రానికి ఇప్పటి వరకు 46లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారా�