ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థిని అర్హుడిగా భావించి వారికి సీట్లు కేటాయించాలని ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ, తెలంగాణ కమిటీ డిమాండ్ చే
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2025 కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ డైరెక�
రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగిస్తారనే చర్చపై ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలు స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్, నిర్వహణ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచిన సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించింది. ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులపై
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని అన్ని క్యాటగిరీల్లో కలిపి నోటిఫై చేసిన పోస్టుల్లో ఏకంగా 404 పోస్టులను ట్రిబ్ నింపలేదు. వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులే లేరని సమాధానమిస్తున్నది
వివాదాస్పద డి-రిజర్వేషన్పై యూజీసీ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ముసాయిదాను మంగళవారం తన వెబ్సైట్ నుంచి తొలగించింది.
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ అధ్యాపకుల పోస్టులు ఇప్పటికే చాలా ఖాళీగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్న వేళ.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివాదాస్పద ప్రతిపాదన తీసుకొ�
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్రోల్మెంట్ గణనీయంగా మెరుగవుతున్నది. �
ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంపు తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క�
పాఠశాల విద్యార్థులను ఉన్నత చదువుల్లో ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ (ఎన్ఎంఎంఎస్) లబ్ధిదారుల్లో ఏటా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగ్గుతున్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం విధానం ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాప్లకు టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది. గత ఏడాది తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, గౌడ
మణిపూర్లో రగులుకున్న జాతుల చిచ్చు ఇప్పుడు జమ్ముకశ్మీర్కు పాకే పరిస్థితి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్లో రెండు తెగల మధ్య రాజుకున్న జ్వాల అమాయకులను దహించి వేస్తున్నది.