స్మార్ట్సిటీ మిషన్ను 2025 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యవస్థ (ఇన్నోవేషన్ ఎకోసిస్టం) ఎంతో పటిష్టంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు శుక్రవారం అన్నారు.
ఢిల్లీలో అందుకున్న మున్సిపల్ అధికారులుహైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్శాఖ ప్రతిష్ఠాత్మక స్మార్ట్ సిటీస్ ఇండియా (ఎస్సీఐ) అవార్డుల్లో మూడింటిని దక్కించుకున్నది. వివిధ పథకాల్ల