సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది.
కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్
రాష్ర్టానికే తలమానికమైన సింగరేణి బొగ్గు గనులను వేలం వేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి గనులను వేలం వేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటంరాజ్ మండిపడ్డారు
దేశవ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలానికి శ్రీకారం చుట్టిన కేంద్రం, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని శ్రావణపల్లి కోల్బ్లాక్ను సైతం అమ్మకానికి పెట్టడం ఆందోళన కలిగిస్తున్నది. ఓసీ వద్దని కొన్నేళ్లుగా పోర�
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా కార్మికలోకం కన్నెర్ర చేస్తున్నది. సింగరేణి జోలికి వస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ఉద్యమాలు చేసి సంస్థను కాపాడుకుంటామని స్�
దేశంలో విద్యుత్తు వినియోగం బాగా పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా కొత్త బొగ్గు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృతలాల్ మీనా పేర్కొన్నారు
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా, ఇందులో బెల్లంపల్లి ఏరియా చాలా భిన్నమైనది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న�
సింగరేణిని ప్రైవేటీకరించబోమని మోదీ పచ్చి అబద్ధం చెప్పాడని, అలాగైతే బొగ్గుబ్లాకుల వేలాన్ని సింగరేణి సంస్థకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రశ్నించా�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను నిరసిస్తూ కోల్బెల్ట్ వ్యాప్తంగా కార్మికలోకం భగ్గుమన్నది. ఈ నెల 12న రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను ప్రారంభించేందుకు ఆయన రామగుండం వస్తున�
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మ�
Singareni | సింగరేణి జోలికొస్తే తెలంగాణ భగ్గుమంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. సింగరేణి తెలంగాణ హక్కు అని, దానిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సిద్దిపేట, డిసెంబర్ 17: తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను ప్రైవేట్కు అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర లు చేస్తున్నదని సీపీ�