అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత వేధింపులా.. స్టేషన్ సిబ్బంది సమన్వయ లోపమా అనే చర్చ మండలవ్యాప్తంగా ప్రజల్లో జోరుగా
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యకు యత్నించాడు. ఫోన్ లోకేషన్ ద్వారా గుర్తించిన పోలీసులు.. చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.