ఆదిశంకరులు భారతావని నాలుగు దిక్కుల్లో స్థాపించిన చతురామ్నాయ పీఠాలు.. భారతీయ ఆధ్యాత్మికతకు శక్తి కేంద్రాలు. జగద్గురు పీఠాలలో అత్యంత విశిష్టతను, ప్రాముఖ్యతను సంతరించుకున్నది దక్షిణామ్నాయ శృంగేరీ శారదా�
విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాజశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. యజ్ఞ క్రతువు స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో...