Jackpot | ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్ వెళ్లిన ఎలక్ట్రీషియన్ బోరుగడ్డ నాగేంద్రమ్ (46)ను అదృష్ట దేవత వరించింది. కొన్ని సంవత్సరాలుగా పొదుపు చేస్తున్న ఆయనకు దాదాపు రూ.2.25 కోట్లు నగదు బహుమతి లభించింది.
బహుళ ప్రాచుర్యం పొందిన రెండు పోస్టాఫీసు పథకాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని సైతం ప్రవేశపెట్టారు.