‘మీరు చెప్తే నమ్మరు గానీ ఆ జొన్నరొట్టెలుతండాకు రానన్న ప్రతి వాడి గల్లా పట్టి లాక్కొస్తాయి. మా రొట్టె దేహం నిండాకనబడని పచ్చిదనంజీబ్లోని తడిని పీల్చుకుని నాలుకను నమిలి మింగేస్తుంది..’
నిజామాబాద్ జిల్లా యువ రచయిత, గిరిజన బిడ్డ రమేశ్ కార్తీక్ నాయక్(26)కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఈ ఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు శుక్రవారం యువ, బాల సాహిత్య పురస్క
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ బిడ్డ రమేష్ కార్తీక్నాయక్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.