దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలింది. శుక్రవారం తెల్లవారు జామున 5 - 5.30 గంటల మధ్య ఒక్కసారిగా పైకప్పు, ఇనుప పిల్లర్లు కూలిపోయాయి.
Lok Sabha | 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ 3.0 కేబినెట్కు పాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు మం�
18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమ�
Ram Mohan Naidu | పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీని కంటే ముందు రామ్మోహన్ నాయుడు ఓం శ్రీరామ్ అని 21 సార్లు తెలుగులో రాశారు.
కేంద్ర మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించారు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామ�
న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్ విభజన చట్టంపై ప్రశ�