శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారాలు. మనం ఎలా ఉండాలో మనలా ఉండి, ఆచరించి మరీ చూపారు. అందరూ శ్రీకృష్ణావతారంలో ఆ దేవదేవుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ, అందరినీ అలరించాడని అనుకొంటారు.
తెలంగాణలో నిజాం నవాబుల పాలనలో కొడిగడుతున్న తెలుగు భాషా సాహిత్యాలకు ఇంధనం సమకూర్చి, వెలుగులు నిలబెట్టిన సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తు. 80 ఏండ్ల కింద స్థాపించిన ఈ సంస్థ హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర�
అమెరికాలోని తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా).. విశ్వనాథ అచ్యుత దేవరాయలు, శర్మ ఇంద్రగంటి తదితరుల నేతృత్వంలో తెలుగు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నది. వాటిలో భాగంగా కథలు, కవితలు, నాటికల పోటీల�
చీకోలు సుందరయ్య ‘తరతరాల తెలుగు విశేషాంశాలు, సాహిత్యాంశాలు’ సాహిత్యంతో పాటు తెలుగువారి సంస్కృతి, జీవనశైలి, మనస్తత్వం, ఇతర భాషలతో ఉన్న సంబంధాలను, పరస్పర ప్రభావాలను, ఉద్యమాలను, శైలీ విన్యాసాలు తదితరాలను స్�
గురు పరంపరకు సంబంధించి ఇదొక విజ్ఞాన సర్వస్వం. అజ్ఞాన తిమిరచ్ఛేదమే సద్గురువుల అవతార రహస్యం. ఆ పరమసత్యాన్ని చంద్రభాను సత్పతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ సోదాహరణంగా చాటుతున్నది. ఇందులో ప్రాచీన గురు సంప్రదా�
ప్రపంచ దేశాల్లో భారతదేశం గురించి తెలిసినవారు ఇక్కడి వివాహ వ్యవస్థ గొప్పదని చెప్పుకొంటారు. అయితే, ఇక్కడి కుటుంబ జీవితంలో గృహహింస అనేది ఓ వికృత కోణం. ప్రపంచీకరణ వేగం పుంజుకోవడంతో అధికాదాయ దేశాలకు భారత్ న
తెలుగు నాటక రంగాన్ని ఎంతోమంది నాటక కర్తలు ఎప్పటికప్పుడు సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో రావుల పుల్లాచారి ఒకరు. ఆయన 50కి పైగా కథలు, 20కి పైగా నాటకాలు రచించారు.