నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయ్యాయని సామెత. ఏదో వెలగబెడతారని కాంగ్రెస్కు అధికారమిస్తే చీకట్ల పాల్జేశారని జనం నివ్వెరపోతున్నారు. కరెంటు కోతలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. కానీ ఉప ముఖ్యమంత్రి మల్లు భ�
నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన వర్షం దాటికి విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మొదలైన వర్షంతో భారీ చెట్లు, వాటి కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో ఒక్కస
భువనగిరి పట్టణంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వర్షంతో ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. దాంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.
దహెగాం మండలం ఖర్జీ గ్రామ పరిధిలోని లోహ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి గిరిజనులు ఇబ్బందులు పడుతుండగా, ఈ నెల 9న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘అంధకారంలో లోహ’ పేరిట కథనం ప్రచురితమైంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారు గోదావరి నదీ తీరాన హిందూ శ్మశాన వాటిక సమస్యల వలయంలో చిక్కుకున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఆ శ్మశాన వాటికలో కరెంటు లేక నిత్యం చీకట్లు అలుముకుంటున్నాయి. రామగుండం నగ�
జిల్లా వ్యాప్తంగా బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. భువనగిరి, యాదగిరి గుట్ట, చౌటుప్పల్ తదితర మండలాల్లో వర్షం పడింది. యాదగిరి గుట్టలో ఈదురు గాలులకుతోడు వడగండ్లు పడ్డాయి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్ర�
మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చిరు జల్లులతో మొదలైన వాన కుండపోతగా మారింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
కరెంటు పోయిందా.. ఇక అంతే సంగతులు.. ఎప్పుడు వస్తుందోనని వేచిచూడాల్సిందే. గంట గడిచినా.. పునరుద్ధరణ ఉండటం లేదు. గ్రేటర్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ ప్రస్తుత తీరిది.
Power Outage | ఎండలు తగ్గుముఖంపట్టి వాతావరణం చల్లబడినప్పటికీ.. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు కోతలు మాత్రం ఆగట్లేదు. ఈ జూలైలోనూ పవర్ కట్స్ ఎదుర్కొంటున్నట్టు 74 శాతం మంది స్థానికులు చెబుతున్నారు. రోజుక
దాయాదిదేశం పాకిస్థాన్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అక్కడ ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీంతో కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ తదితర నగరాల్లో చీకట్లు అలుముకున్నాయి.
టోక్యో: పాము కారణంగా సుమారు పది వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం వాసులు సుమారు గంట వరకు ఇబ్బంది పడ్డారు. జపాన్ ఫుకుషిమాలోని కొరియామా సిటీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 29న మిట్ట మధ్యాహ�