ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పెంపుపై (Pension Hike) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పింఛన్లను రూ.4 వేలకు పెంచుతూ సంతకం చేసిన విషయం తెలిసిందే.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వ జనోద్దరణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆయా వర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో అణగారిపోయి, బతుకుదెరు
Bank Pensions : దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్...