Supreme Court | నితీశ్కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. బిహార్లో నితీశ్ కుమార్ సర్కారు ఇటీ
రిజర్వేషన్ల పెంపుపై పాట్నా హైకోర్టు తీర్పుతో ఈ అంశం మరోసారి దేశంలో చర్చాంశమైంది. బీహార్లోని నితీశ్కుమార్ ప్రభుత్వం కులాల సర్వే ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ గతేడాది చట్ట సవరణ తెచ్చింది.
ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ‘భూతం, పిశాచి’ అంటూ పిలువడం క్రూరత్వం కిందకేమీ రాదని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడిపోయిన భార్యాభర్తల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వివేక్ చౌదరి తాజాగా ఈ వ్యాఖ్య
calling wife 'bhoot' not cruelty | భార్యను భూతం, పిశాచి అని భర్త పిలవడం క్రూరత్వం కాదని పాట్నా హైకోర్టు తెలిపింది. (calling wife 'bhoot' not cruelty) వైవాహిక సంబంధాలు లేదా దెబ్బతిన్న సంబంధాలలో భార్యాభర్తలు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, అసభ్యకరమైన �
Caste Census | బీహార్ (Bihar)లో నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court)లో భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో కుల ప్రాతిపదికన సర్వే (Caste survey) నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది.
లోన్ కట్టలేదని వాహన యజమానిపైకి రికవరీ ఏజెంట్ల పేరిట కండబలమున్న మనుషుల్ని పంపి.. వాహనాన్ని బలవంతంగా లాక్కెళ్లితే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పాట్నా హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో వర్ణ వ్యవస్థ ద్వారా నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఏర్పడి, ఆయా కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థిక, సాంస్కృతిక మొదలైన అసమానతలు ఏర్పడ్డాయి.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐదు నెలల క్రితమే తెలంగాణ హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల బదిలీక�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఈ నెల 25న భౌతికంగా హాజరుకావాలని రాహుల్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హ�
భూమాఫియాతో కుమ్మక్కై ఓ సామాన్యుడి ఇంటిని అక్రమంగా బుల్డోజర్లతో పోలీసులు కూల్చేయడంపై పాట్నా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమాషా చేస్తున్నారా? అని మండిపడింది. పాట్నాకు చెందిన సహ్యోగ దేవి అనే మహి�
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ సంస్థల చీఫ్ సుబ్రతా రాయ్ను స్వయంగా కోర్టుకు హాజరుకావాలని బీహార్ హైకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులపై స్టే విధించింది. సహారాలో పెట్టుబడులు పెట్టిన వారికి ఆ �