బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066లో బీఆర్ఎస్ కార్యాలయం కోసం ఎకరం భూమి కేటాయింపు, భవన నిర్మా�
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ మాజీ సీఎం కే చంద్రశేఖర్రావుకు కూడా వివరణ కోరుతూ లేఖ రాసింది. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని ఆయనను కోరింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నర్స
పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి రాని 385 మంది ఉపాధ్యాయులకు మేడ్చల్ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో దాదాపు ఏడాది క్రితం మరణించిన ఒక ఉపాధ్యాయురాలికి నోటీసుల రావడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చన�
AP CEO | జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) సినిమాను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నట్లు తేలితే ఎన్నికల ఉల్లంఘన కింద నిర్వాహకులను నోటీసులు ఇస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి
బాలల హకుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలకు విధించిన నిబంధనలను సవాల్ చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరి
నిర్దిష్ట ఐదేండ్ల పదవీకాలం ముగిసేలోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షలకు వసూలు చేసే ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
సంచలనం రేకెత్తించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో ప్రతివాదులుగా ఉన్న పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వాదనలు కూడా విన్న తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఈ నెల 17న హింసాత్మక ఘటనపై బిగ్బాస్ షో నిర్వహిస్తున్న ‘ఎండల్మోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'కు సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు అందజేశారు.
గుట్కా కంపెనీల ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు అక్షయ్ కు మార్, షారూక్ ఖాన్, అజయ్ దేవ్గణ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనానికి తెలిపింద
నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. శనివారం ఢిల్లీ అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో సీఐడీ అధికారులు లోకేశ్ను కలిసి నోటీసులు అందజేశ�