Sharad Pawar | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని శరద్ చంద్ర పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు �
ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను పంపించారు.