కాంగ్రెస్ కార్యకర్తలకు రుణపడి ఉంటానని జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యునివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్యకర్తల�
జహీరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్ 46,188 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్పై విజయం సాధించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల