గుంపుమేస్త్రీనని చెప్పుకొనే సీఎం రేవంత్రెడ్డికి ఏడు నెలలైనా పాలనపై పట్టు రాలేదని, ఇంకా తడబడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లా�
జూలై 1 నుంచి అమల్లోకొస్తున్న కొత్త క్రి మినల్ చట్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ కే సురేందర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్లో రూ.8.5కోట్లత�
మెదక్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను కలిసి పెండింగ్ సమస్యలు పరిష్కర
మెదక్లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు ఒకవర్గంపైనే చర్యలు తీసుకోవడం మంచిది కాదని, చట్టం ముందు అందరూ సమానులే నని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నా రు. బక్రీద్కు ముందురోజు మెదక్ పట్టణంలో జరిగిన ఘ