Airtel: ఎయిర్టెల్ సంస్థ తన మొబైల్ ప్యాకేజీ రేట్లను పెంచేసింది. ప్రతి ప్లాన్పైనా కొత్త ధరలను ఫిక్స్ చేసింది. ఆ కొత్త టారిఫ్లు జూలై 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఫోన్పే.. తమ వినియోగదారులకు షాకిచ్చింది. మొబైల్ రీచార్జ్లపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం మొదలు పెట్టింది. యూపీఐ ద్వారా రూ.50 అంతకుమించి విలువైన మొబైల్ రీచార్జ్లు చేసుకున్న�