రాష్ట్ర సాధనకు ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం గడిపి తెలంగాణను సాధించుకున్నామని.. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తె లంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్ర�
ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తన ప్రయాణం బీఆర్ఎస్తోనేనని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలు ఒక మార్గమని.. ప్రజలకు మంచి చేసిన నాయకులకు చరిత్రలో ఖచ్చితంగా ఒక పేజీ
‘గెలిచినా.. ఓడినా బీఆర్ఎస్తోనే నా ప్రయాణం. ఈ ఆత్మీయ సమ్మేళ నం సాక్షిగా ప్రకటిస్తున్నా. ఎట్టి పరిస్థితిల్లోనూ పార్టీ మారను. కేసీఆర్ వెంటే ఉంటా’ అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం
కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో సైనికుల్లాంటి కార్యకర్తలున్నారని, త్వరలోనే పార్టీ మరింత బలపడుతుందని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె
కేసీఆర్ నాయక త్వంలో దమ్మున్న బీఆర్ఎస్ వెంటే ఉంటానని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అ
అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే కాంగ్రెస్ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మండిపడ్డారు. విద్యపై రాజకీయాలు చేయొద్దని, చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీపడాలని �
కోయిల్సాగర్కు జూరాల నుంచి కృష్ణాజలాలు వస్తుండటంతో గురువారం ప్రాజెక్టు నీటిమట్టం 15 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ నిల్వ సామర్థ్యం 32.5 అడుగులు కాగా.. 17.5 ఫీట్లకు నీరు చేరితే షెట్టర్లను తెరుస్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో దివ్యశక్తి రౌండ్టేబుల్ సం
‘పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గ్రామ, మండలస్థాయిలో పరిశీలిద్దాం.. తమిళనాడులో 55 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీల ఊసే లేదు. ఏపీలో జగన్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే తెలంగాణలో తక్కువ ఓట్లొచ్చిన కాంగ్రెస్�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీఆర్ఎస్ నేత నవీన్కుమార్రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీతో ప్�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డి (MLC Naveen Kumar Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం
పాలమూరు ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోట అ
తన గెలుపు కోసం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎంతో కృషి చేశారని స్థానికసంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మాజీ మం త్రి నివాసంలో ఆయనను ఎమ్మెల్సీ నవీన్�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లొంగలేద ని, నీతి, నిజాయితీకి కేరాఫ్గా వారు ఉన్నారని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్రె�
కారు షెడ్డుకు వెళ్లింది.. బీఆర్ఎస్ పని అయిపోయింది.. ఇక ప్రతిపక్షానికే పరిమితమైంది.. అని అహంకారంతో విర్రవీగిన హస్తం పార్టీ నేతలకు స్థానిక ప్రజానిధులు కర్రుకాల్చి వాతపెట్టారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వే�