చివరి ఆయకట్టుకూ సాగునీటిని అందిస్తామని అచ్చంపేట, దేవరకొండ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలూనాయక్ పేర్కొన్నారు. శుక్రవారం డిండి ప్రాజెక్టు (గుండ్లపల్లి) వద్ద వారు పూజలు చేసి సాగునీటిని విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీ గూం డాలు, రౌడీలతో ఎమ్మెల్యే చేయిస్తున్న దాడులకు భ యపడేదిలేదని వారి ఆగడాలను అడ్డుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయ�
చిన్నారుల్లో పోలియో వ్యాధి నివారణకు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివా రం పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కేం ద్రాలను ప్రారంభించార�