మారుమూల గ్రామాల్లో యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని జమేదారుబంజర�
అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని, కల్యాణలక్ష్మి పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ములకలపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్�
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో దమ్మపేటలో నూతన కోర్టు భవన ఏర్పాటు పనులు వేగవంతంగా సాగుతున్నాయని కొత్తగూడెం జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 కుటుంబాలు సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు సమక�