ప్రజలు మెచ్చిన నాయకుడు, పరిపాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నేడు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని వివర�
బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో నాటి పోడుదారులంతా నేడు పట్టాదారులయ్యారని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అశ్వారావుపేట ఏజెన్సీలో 30 ఏళ్ల పోడు సమస్యకు ముగింపు చెప్పిన ఘనత సీఎం కేసీఆర
నియోజకవర్గాల్లో పోడు పట్టాల పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. పాల్వంచ మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో 374 మంది పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల సంప్రదాయాలకు ప్రతీక బోనాలు వేడుకలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని నారాయణపురం గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా బోనాలు వేడుకలను జరుపుకున్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు అద్భుతమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, తండాలను పంచాయతీలుగా చేయడం గొప్ప విషయమని అన్న�
ఒక్కసారి మనిషి కిడ్నీలు ఫెయిల్ అయితే బాధితులు జీవితకాలం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. తీవ్రతను బట్టి వారానికి ఒకసారి, రెండు సార్లు లేదా మూడుసార్లు రక్తాన్ని శుద్ధి చేయాల్సిందే. ఇదంతా ఖర్చుతో కూడుకున్
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశ ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం మొత్తం బీఆర్ఎస్లో చేరింది. ఆ గ్రామంలో 350 మంది ఓటర్లుండగా అంతా కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ కుట్రలకు తెరతీసింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడ్డంగా దొరికిపోయారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ దొం�