అధికార కాంగ్రెస్ పార్టీకి కొందరు అధికారులు స్వామిభక్తి చాటుకుంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చిహ్నాలను తొలగించే యత్నం చేస్తున్నారు.
ఉవ్వెత్తున ఎగసిన అభిమానంతో గులాబీ సైన్యం ప్రవాహంలా కదిలింది. మెడలో గులాబీ రంగు కండువా.. చేతిలో బీఆర్ఎస్ జెండాతో బీఆర్ఎస్ శ్రేణులు తమ అభిమాన యువ నేతను చూసేందుకు పనులన్నీ వదిలి కేరింతలు కొడుతూ బైలెల్ల
‘భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉన్నాయి. దీంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారు. మా పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే యాదాద్రి తరహాలో భద్రాద్రి ఆలయాన్
కాంగ్రెస్ హస్తం.. దారిద్రానికి నేస్తమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. 2014 తర్వాత తెలంగాణలో స�
అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు ఎంపీ నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దమ్మపేట మల్లారం రోడ్డులో సోమవారం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మా
ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి జనం ఉవ్వెత్తున కదలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు మెడలో కండువా.. చేతిలో గులాబీ జెండాతో స్వచ్ఛందంగా తరలిరావడంతో సభా ప్రాంగణమంతా గులాబీ వనాన్ని త
‘సీతారామ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ప్రజల సాగునీటి కష్టాలు పూర్తిగా తీరుతాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పంపిణీ చేస్తున్నాం. తండాలు, ఆదివాసీ గూ�
MLA Mecha Nageswara Rao | సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అశ్వరావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు(MLA Mecha Nageswara Rao) అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్
బీఆర్ఎస్ పాలనలో మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, రెండో సారి ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఓటర్లను కోరారు. శుక్రవారం మండలంలో ఎన�
వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టి ప్రజలు అభివృద్ధికి బాటలు వేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట మండల పరిధిలోని వినాయకపురంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి గడపకూ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేటలోని ఓ వ్యవసాయ క్షేత
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పనుల్లో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం సత్తుపల్లి, నేలకొండపల్లి మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు, నారా అభిమానులు నిరసనకు దిగారు. సత్తుపల్లిలో ప్ల కార్డులు, నల్ల జెండాలు, నల్ల కండువ
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానిది దేశంలో అగ్రస్థానమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.