తన నియోజకవర్గానికి చెంది న చలమల కృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయనకు అసలు వ్యక్తిత్వమే లేదని విమర్శించారు.
గ్రామాల్లో బెల్టుషాపుల మూసివేతతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనిఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని ఊకొండి గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభిం�
గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించలేదని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ఆయా శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో ఇక నుంచి బెల్ట్ షాపులు ఉండవని నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, �
కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ ఊసరవెల్లి సిగ్గుపడేలా పూటకో పార్టీ మారుస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎ�
మునుగోడులో బీజేపీ కుదేలు అయింది. టీఆర్ఎస్ ఇచ్చిన షాక్తో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రచారం వెలవెలబోతున్నది. కాసులు కురిపించినా.. కాలుకాలు తిరిగినా కమలం పార్టీని నమ్మే స్థితిలో మునుగోడు లేదని రాజగ
అది గమనించిన టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం శ్రేణులు, గ్రామస్థులు మండిపడ్డారు. ‘నిన్నటి వరకు ఎవరి పాట పాడినవ్.. ఇప్పుడెవరి పాట పాడుతున్నవ్.. బిడ్డా ఖబడ్దార్' అంటూ ఒక్కసారిగా మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బూ�
రాజగోపాల్రెడ్డి ఓ దొంగ అని, ఆ విషయా న్ని ఆయనే బహిరంగంగా చెప్పారని సీపీఎం నేత, మాజీ ఎమ్మె ల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ వద్ద మునుగోడు ప్రజలను రూ.18 వేల కోట్లకు తాకట్టు పెట్టారని విమర్శించారు.
‘క్విడ్ ప్రో కో’కు పాల్పడిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఎన్నికల్లో పోటీ కి అనర్హుడిగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ను టీఆర్ఎస్ కోరింది.
ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ద్రోహం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. యాదాద్రి భువనగిరి జ