దేశంలో నడుస్తున్న వందలాది సరస్వతీ శిశుమందిరాలు సంస్కార కేంద్రాలుగా భాసిల్లుతున్నాయని, వీటిల్లో చదివిన విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి అలవడుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్�
నీట్ నిర్వహణలో కేంద్రం అట్టర్ఫ్లాప్ అయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. నీట్తో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందులోంచి రాష్ట్రం బయటకు రావాలని, ముఖ్యమంత్రి ర�
నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రణానికి దిగింది. పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నా నోరు మెదపని కేంద్ర మంత్రి బండి సం�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విమర్శించారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్