Modi cabinet | మోదీ మంత్రివర్గంలో ఇంచుమించు అందరూ కోటీశ్వరులే. మొత్తం 71 మందిలో 70 మంది ఆస్తులు వెల్లడించగా, 99 శాతం కోటీశ్వరులని, వారి సగటు ఆస్తులు 107.94 కోట్లని ఏడీఆర్ తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 93శాతం మంది కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్' (ఏడీఆర్) తెలిపింది. గత ఎంపీల్లో 475 మంది మిలియనీర్లు ఉండగా, వీరి సంఖ్య ఈసారి 504కు పెరిగిందని వ
ఈ ఏడాది భారత్లోని అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ల్లో 90 శాతం మంది సంపద మరింతగా పెరిగే అవకాశాలే ఉన్నాయి. 63 శాతం మంది సంపదైతే 10 శాతానికిపైగా పెరుగవచ్చని అంచనా. లగ్జరీ ఐటెమ్స్పై పెట్టుబడులతో ఎక్క�
దేశంలో కోటి రూపాయలకుపైగా వార్షిక ఆదాయమున్నవారి సంఖ్య 1.69 లక్షలకు చేరుకున్నది. ఇందులో సగానికిపైగా గడిచిన రెండేండ్లలోనే పెరిగారని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికిగా�
Millionaire Migration | సంపన్నులు భారతదేశాన్ని వీడుతున్నారు. గత కొన్నేళ్లుగా సంపన్నుల వలసలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఏడాది 2023లో దాదాపు 6,500 మంది హై నెట్వర్త్ వ్యక్తులు (HNWIs) భారత్ను వీడే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని హెన్ల�
దేశంలో డాలర్ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద ఉన్నవారు) పెరిగారు. గతేడాది 11 శాతం పెరిగినట్టు ఓ తాజా సర్వేలో తేలింది. కరోనా ప్రభావంలోనూ భారత్లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 4.58 లక్షలను తాకినట్టు హురున్ ర�
ప్రపంచ దేశాలకు 102 మంది కుబేరుల విజ్ఞప్తి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు బహిరంగ లేఖ న్యూఢిల్లీ, జనవరి 19: సంపన్నులకు సాధారణంగా పన్నులంటే ఇష్టముండదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మా మీద మరింత పన్ను వేయండి