మెడికల్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఎన్ఎస్యూఐ కార్యకర్తలు శనివారం మెరుపు ధర్నాకు దిగారు.
ఎనగందుల ప్రకాశ్ గౌడ్- నీరజ దంపతులు. వీరిది మధ్యతరగతి కుటుంబం. ప్రకాశ్ కరీంనగర్ ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్ పనిచేస్తున్నారు. తల్లి నీరజ సిద్దిపేట జిల్లాలోని కేజీబీవీలో కాంట్రాక్ట్ క్రాఫ్ట్ టీచర్ పని
పలు కారణాల వల్ల వేరే రాష్ర్టాల్లో రెండేండ్లపాటు చదువుకున్న తెలంగాణ శాశ్వత విద్యార్థులకు స్థానిక కోటా కింద మెడికల్ సీట్లు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన�