MBBS seats | ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మొదటి విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్ల న�
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే రామగుండంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమేగాకుండా, గతేడాది నుంచే తరగతులు ప్రారంభించింది. అయితే ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో ప్రత్�
మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. వీటిపై అభిప్రాయాలు తెలుపాల్సిందిగా నిపుణులను కోరింది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
ఈ ఏడాది కొత్తగా మరో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆరు కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాయని హరీశ్రావు ట్వీట్ చేశారు. జనగామ, కుమ్రంభీం ఆసిఫ�
అన్నింటికి మించి వైద్యవిద్య కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో తక్కువ ర్యాంకు వస్తేనే సీటు వస్తుందన్న వాతావరణం ఉండేది. కానీ కేసీఆర్ సర్కారు చర్యలతో 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం ఈ ఏడా
జిల్లాకో మెడికల్ కాలేజీతో రికార్డు ఈ ఏడాది పెరిగే సీట్లు 1,200 ఇప్పటికే 6 కాలేజీలకు అనుమతి ఒకప్పుడు ఎంబీబీఎస్ అంటే ‘ధనికుల చదువు’ అనే ముద్ర ఉండేది. ప్రభుత్వ కాలేజీలు పెద్దగా లేకపోవడం, ప్రైవేట్లో లక్షల రూ�
తెలంగాణ వ్యాప్తంగా 450 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను వేర్వేరు కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు వీలుగా సీట్లు ఉన్నాయో లేవో తెలియజేయాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ : ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్య�