వైద్య సేవల కోసం సమైక్య రాష్ట్రంలో పడిన గోసకు చెక్ పెడుతూ స్వరాష్ట్రంలో అందరికీ అధునాతన వైద్యం చేరువవుతున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉమ్మడి జిల్లాలో మొదటగా పాలమూరు, ఆ తర్వాత వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళ
కేసీఆర్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటా అమలు చేస్తే దాదాపు 520 సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, అన్రిజర్వ్డ్ కోటాను పాత 20 మెడికల్ కాలేజీలకే పరిమితం చేసింది.
నీట్ యూజీ ఫలితాల్లో మహబూబ్నగర్లోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థి సనా ఫాతి మా 552మార్కులు (720 మార్కులకు) సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ తెలిపారు.
దేశంలో ఏటా ఎంత మంది డాక్టర్లు తయారవుతున్నారో తెలుసా.. అక్షరాలా లక్షకుపైనే. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరగటంతో క్రమంగా డాక్టర్ల కార్ఖానాగా తయారవుతున్నది.
దక్షిణాది రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఎంబీబీఎస్ సీట్ల పరిమితిపై కేంద్రం వెనుకడుగు వేసింది. మూడు నెలల క్రితం (ఆగస్టు16న) విడుదల చేసిన నూతన మార్గదర్శకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్�
సమైక్య పాలనలో వైద్యరంగంపై అంతులేని అలసత్వం కొనసాగింది. ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదు కదా.. ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపింది.
లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం కానున్నది. ఇప్పటికే
కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నిర్మాణానికి రూ. 183 కోట్లు
కేటాయిస్తూ పరిపాలనా ప్రిన్స
తెలంగాణలో వైద్య విప్లవం మొదలైంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకో మెడికల్ కళాశాల వచ్చింది. వైద్యవిద్య చదవాలన్న నిరుపేదల కల సాకారమైంది. గతంలో మెడికల్ సీటు అంటే డబ్బు ఉన్నోళ్లకే సొంతం. కోట్లుం�
వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతున్నది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యం నెరవేరబోతున్నది. స్వరాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కాబోతున్నది.
దేశ వైద్యరంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చ
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాది వేలాదిమంది విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టాతో బయటకు వస్తారు. ఫలితంగా ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుంది. అంతేకాదు, మెడికల్ కాలేజీ�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలు.. ప్రారంభం కానున్నాయి. వెరసి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఉద్విగ
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు.