సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో శనివారం అర్ధరాత్రి స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై అదే గ్రామానికి చెందిన గ్యాంగ్ దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
కొందరు ఉద్యోగులు కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఆలయంలో కొందరు ఉద్యోగుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఆలయ ఉద్యోగులు ద్వితీయ శ్రేణి కొన్ని రోజుల�