కేరళ రాష్ట్రం పేరు మార్పు మరోమారు తెరపైకి వచ్చింది. కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
Kerala Assembly: కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలతో పాటు �
Kerala | కేరళ (Kerala) పేరును ‘కేరళం’ (Keralam)గా మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ (Kerala Assembly) బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Pinarayi Vijayan) సభలో ప్రవేశ పెట్టారు.