Assam Floods | అస్సాంలో వరద బీభత్సం (Assam Floods) కొనసాగుతోంది. ఈ వరదల కారణంగా కజిరంగ జాతీయ పార్కు (Kaziranga National Park) తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది. దీంతో సుమారు 131 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి (131 wild animals dea
Assam Floods | అస్సాంలో వరద బీభత్సం (Assam Floods) కొనసాగుతోంది. ఈ వరదల కారణంగా కజిరంగ జాతీయ పార్కు (Kaziranga National Park) తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది.
ప్రధాని మోదీ (PM Modi) అస్సాంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం కజిరంగ నేషనల్ పార్ట, టైగర్ రిజర్వ్ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై ఎక్కి సవారీ చేశారు. జీవు సఫారీ చేశారు.
Golden Tiger | అస్సాం (Assam)లోని కాజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park)లో అరుదైన గోల్డెన్ టైగర్ (Golden Tiger) (బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు విషయం తెలిసిందే. పులికి సంబంధించిన ఫొటోను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma ) �
హాలీవుడ్ ప్రముఖ నటుడు లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio)ను అస్సాంకు రావాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) ఆహ్వానించారు. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park)ను సందర్శించాలని
పార్క్లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్ట్లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాలను ఓ ఖడ్గమృగం (Rhino ) వెంబడించింది. అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్లో ఎన్నో అడవి జంతువులుంటాయి. అందులో ముఖ్య
Kaziranga national park Night Safari: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్తో పాటు పర్యాటక శాఖ మంత్రి జయంత మల్ల బారువాలు వివాదంలో చిక్కుకున్నారు. వన్యప్రాణి సంరక్షణా చట్టాలను ఉల్లంఘించి.. ఆ ముగ్గుర