KCR | తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నమోదైన రైల్రోకో కేసులో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. కేసీఆర్పై ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేలాలంటే జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టాలని, ఈ క్రమంలో నాటి ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్కు నోటీసులి
జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మాజీమంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. తమ వాదన వినకుండా, పూర్తిస్థాయిలో విచారించకుండానే ఓ నిర్ణయానికి ఎలా వచ్చేస్త�
తెలంగాణకు నష్టం వాటిల్లే పనిని కేసీఆర్ ఎన్నడూ చేయరని విద్యుత్తుశాఖ మంత్రి మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. సబ్ క్రిటికల్కు, సూపర్క్రిటికల్కు తేడా తెలియనివాళ్లు కూడా తమపై నిందలేస్తే ఎలా స�
తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చెల్లదని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఎంక్వైరీ కమిషన్ బా�
విద్యుత్తు నియంత్రణ మండలి నిర్ణయాలపై ఎటువంటి కమిషన్లు ఏర్పాటు చేయకూడదనే ఇంగితం మరిచి కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడం అజ్ఞానమో, అధర్మమో సీఎం రేవంత్రెడ్డికే తెలియాలన