ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయం జోరందుకుంటుంటున్నది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ (ఏసీ బ్యాచ్), వలస కాంగ్రెస్ (వీసా బ్యాచ్)గా విడిపోయినట్టు కనిపిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షం పడింది. వరంగల్ నగరంతోపాటు నర్సంపేటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామ శివారులో తాడిచెట్టుపై పిడుగు పడింది. జనగామ, మహబూబా బాద్లో ఓ మో
నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 102 సెంటర్లు కేటాయించ
మృగశిర కార్తె సందర్భంగా మార్కెట్లు, చెరువులు, కుంటల వద్ద సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజు చేపలను తినడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో శనివారం చేపలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి జిల్లావ�
సివిల్స్ తుదిఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లావాసులకు ర్యాంకుల పంట పడింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు. జనగామకు చెందిన బిల్డర్ మెరుగు సుధాకర్-సుజాత దంపతుల కుమారుడు కౌశిక్ ఆలిండ