ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను సోమవారం ఇంటర్మీడియల్ బోర్డు విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 2,54,498 మంది రాయగా..1,62,520(63.86 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడు దలకానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలను ఆన్లైన్లో విడుదలచేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.