అలవిమాలిన హామీలతో అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. అధికారం మీది యావతో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు.
గృహజ్యోతి పథకం వల్ల జిల్లా లో కేవలం 63వేల మందికి మాత్రమే లబ్ధి జరిగిందని, మిగతా వారి పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.