గ్రామాల్లో వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఎంతోమంది రైతులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పాలకేంద్రాల్లో రోజూ పాలు పోసి నెల నెలా బిల్లులు తీసుకొని ఉపాధి పొందుతున్న పాడి రైతులకు రె�
ప్రభుత్వం పాలబిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మండలకేంద్రంలోని పోశమ్మ చౌరస్తాలో బుధవారం విజయ పాడి రైతులు ఆందోళన నిర్వహించారు. అదేవిధంగా రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు.