విద్యుత్తు వినియోగదారులు ఇకపై బ్యాంకింగ్ యాప్లతోపాటు పేటీఎం, ఫోన్పే, గూగుల్పే, అమెజాన్పే లాంటి థర్డ్పార్టీ యాప్ల నుంచి బిల్లులు చెల్లించడం కుదరదు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సత్ఫలితాలతోపాటు దుష్పరిణామాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తప్పనిసరిగా మారింది. బ్యాంకుల్లో ఖాతాదారుల సంఖ్య పెరిగి పోతుండటం
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. దీంతో మరింత మందికి యూపీఐ సేవలు దరిచేరినైట్టెంది. ఇప్పటిదాకా కేవలం డెబిట్ కార్డులే యూపీఐతో అన