Mig-21 Probe | మిగ్ -21 యుద్ధ విమానాల విషయంలో వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్లో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై విచారణ పూర్తయ్యే వరకు యుద్ధ విమానాల వినియోగాన్ని నిలిపివేసింది.
Air India | ఎయిర్ ఇండియా కేసులో వృద్ధురాలిపై మూత్రవిసర్జన కేసులో శంకర్ మిశ్రాపై నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో నవంబర్ 26న న్యూయార్క్ - ఢిల్లీ ఎయిర్�