పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిఫారసులకు కాంగ్రెస్ అధిష్ఠానం బ్రేక్ వేస్తున్నదా? ఆయన వ్యవహారశైలిని నిశితంగా పరిశీలిస్తున్నదా? ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నదా
నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు జీవోలు జారీ చేయవద్దన్న అధిష్ఠానం ఆదేశంతోనే తదుపరి ప్రక్రియ నిలిచిపోయినట్టు పార్టీ అత్యున్నత వర్గాల సమాచారం.