కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆ పార్టీ విధానమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ విధానాన్నే బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు. గ
యాదగిరిగుట్ట ఆలయంలో ఇటీవల జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పనిచేస్తున్న రామకృష్ణారావును బాధ్యతల ను�
దేవరకొండ నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజ్టెలకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. గురువారం హైదరాబాద్లో ఆయనను మర్యాద పూర్వకంగా కల
తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మండలంలోని స్నానాల లక్ష్మీపురంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడ�
మండలంలోని బరాఖత్గూడెం గ్రామంలో గల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందాళ శ్రీనివాసాచార్యులు, ప్రశాంతాచార్యులు పూర్ణకుంభంత
పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని ఇరిగేషన్శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు.