Medha Patkar | ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు ఢిల్లీ సాకేత్ కోర్టు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఆమెపై పరువు నష్టం కేసు వేసిన ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు రూ.10 లక్
Supreme Court | అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవా�
Nitish Kumar | ఢిల్లీ ఎల్జీపై ఆప్ పోరాటానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ మద్దతు తెలిపారు. ఆదివారం ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిశారు. నితీశ్ వెంట బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.
MCD Mayoral polls | ఢిల్లీ నగర మేయర్ ఎన్నిక ఈ నెల 16న జరగనుంది. ఫిబ్రవరి 16న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ను కొలువుదీర్చి నూతన మేయర్ ఎన్నిక నిర్వహించాలంటూ సీఎం కేజ్రివాల్ చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ జనరల్ వీక
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజకీయాలను పక్కనపెట్టి దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. తరచూ ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్న ఎల్జీ తీరుపై ఆప్ సర్కారు నిరసన స్వరం పెంచింది. శిక్షణ కోసం ఉప�
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) మధ్య వివాదం మరో స్థాయికి చేరింది. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో రాజకీయ ప్రకటనలను ప్రచారం చేసుకున్నారన్న అభియోగాలతో ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీని రూ.164 కోట్
ఆ ఉత్తర్వులో ‘అడ్మినిస్ట్రేటర్/ఎల్జీ’ అని పేర్కొనడంపై వీకే సక్సేనా వివరణను కేజ్రీవాల్ కోరారు. ప్రతి శాఖల అధికారులతో ఎల్జీ నేరుగా వ్యవహరిస్తారా? ఆయా విభాగాలను నేరుగా నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.
కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న 20 ఏండ్ల యువతిని ఢీకొన్న ఓ కారు.. ఆమెను దాదాపు 4 కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్లి
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా మధ్య మరో వివాదం రాజుకున్నది. ఈసారి ప్రభుత్వ ప్రకటనల విషయంలో సీఎం కేజ్రీవాల్ సర్కార్ను ఎల్జీ టార్గెట్గా చేసుకొన్నారు. ప్రభుత్వ ప్రకట�
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఆయ�
ఢిల్లీ నూతన ఎల్జీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత హర్షవర్ధన్కి తీవ్ర అవమానం జరిగింది. దీంతో ఆయన కోపగించి, వాకౌట్ చేశారు. ఎంపీకి కనీసం సీటు కూడా కేటాయించలే�