రైతుభరోసా అమలు కోసం సహకార సంఘాల్లో రైతుల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని ఖమ్మం డీఏవో విజయనిర్మల అన్నారు. మండలంలో చింతకాని,
ఆధునిక పద్ధతిలో సాగు చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(డీఏవో) విజయనిర్మల అన్నారు. నేలకొండపల్లిలోని వాసవీ భవన్లో భక్తరామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రైతు అవగాహన కార్�
కొన్నిచోట్ల అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్స్లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) విజయనిర్మల హెచ్చరించార�
అపరిచితుల వద్ద కాకుండా మీకు నమ్మకమైన డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల రైతులకు సూచించారు. శుక్రవారం ఆరెకోడు తండా, తనగంపాడు గ్రామాల్లో పర్యటించిన ఆమె రైతు అ
ఖమ్మం జిల్లాలో రైతుల సాగుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) విజయనిర్మల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల్లో ప