‘మీ పేరు మీద డ్రగ్స్ సరఫరా జరుగుతోందం’టూ నగరవాసిని సైబర్ నేరగాళ్లు బెదిరించడమే కాకుండా అతడి ఖాతా నుంచి రూ. 18 లక్షలు స్వాహా చేశారు. అయితే తనకు జరిగిన మోసాన్ని పసిగట్టిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేయగ�
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్మీడియా విభాగానికి చెందిన ఆరుగురు ప్రతినిధులను సిటీ సైబర్క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్టుపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు.
జీవితాంతం నీతోనే ఉంటానంటూ ఓ మహిళను నమ్మించి రూ.1.8 కోట్లు కొట్టేసిన ఘరానా మోసగాన్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పెండ్లి పేరుతో చాలా మందిని నమ్మించి, డబ్బు కాజేసినట్టు పోలీ�
టెలిగ్రామ్.. వాట్సాప్ అడ్డాగా బాధితులను, ఖాతాదారులను సైబర్నేరగాళ్లు ఎంచుకుంటున్నారు. ఇందులో కొన్ని సందర్భాల్లో బాధితులే బ్యాంకు ఖాతాలు సరఫరా చేసే కమీషన్ ఏజెంట్లుగా మారుతున్నారు. ప్రధాన సూత్రదారుల�
స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు సంపాదించ వచ్చని.. మేం చెప్పే గైడెన్స్ను అనుసరించి.. టిప్స్ ఫాలో అవుతే చాలు.. మీరు అనుకున్న లాభాలు ఇట్టే వచ్చేస్తాయంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలతో చాలా మంది బోల్తా ప�
సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి.. మోసానికి గురైన రెండు వేర్వేరు ఘటనల్లో నిందితుల నుంచి రికవరీ చేసిన సొమ్మును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితులకు అప్పగించారు.
గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.
ఇన్వెస్ట్మెంట్ మోసాలకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా జిత్తులతో అమాయకులకు వల వేస్తున్నారు. అందమైన అమ్మాయి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి ఆకర్శిస్తున్నారు. ప్రస్తుతం బంగారం మార్కెట్ బాగుంది.
పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అమాయకులను వంచించి రూ.వందల కోట్లు వసూలు చేసిన సైబర్క్రైమ్ ముఠా వివరాలను తెలంగాణ పోలీసులు ఇండియన్ సైబర్క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వార�
‘హలో డా.సుషాంత్ గారా.. మేము కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నాం.. మీకు కొరియర్ ద్వారా గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చాయి.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించి వాటిని తీసుకెళ్లండి’... అంటూ ఫోన్కాల్స్ వచ్చాయా.. తస్మాత్�
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతికతను అస్త్రంగా మలుచుకొంటున్నారు. సాంకేతిక వ్యవస్థలో సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సైబర్ నేరాలను నివారిం
చాట్జీపీటీ వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉంటాయని తాజాగా ఓ ఘటన నిరూపించింది. దక్షిణ చైనాలోని గుయాంగ్ డాంగ్ ప్రావిన్స్కు చెందిన సదరు వ్యక్తి.. చైనాలో ఏప్రిల్ 25న లోకల్ ట్రైన్ ప్రమాదానికి గురైనదని, ఈ ప్రమ�