గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు సాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. నీరందక పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
తలాపునే కొండపోచమ్మసాగర్ ఉన్నా వర్గల్ మండలంలోని చెరువులు,కుంటలు ఎండిపోయాయి. రామాయిపేట కాలువ, హల్దీవాగు పరీవాహక పరిధిలోని ఒకటి రెండు చెరువులు, కుంటలు మినహా మిగతావి ఇప్పుడే కరవు నేలలను తలపిస్తున్నాయి.
అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేస్తున్నది. ఇటీవల ఎండలకు నీళ్లు లేక పంటలను ఎంతో కష్టపడి కాపాడుకుంటున్న రైతులకు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కన్నీటి బాధలు విగుల్చుతున్నాయి. ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’..
కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో గిరిజన మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. గురువారం దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో ఎమ్మెల్యే కొత్త ప్రభ�
విద్యుత్ సరిగ్గా ఇవ్వాలనే సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు అమలు కావడం లేదు. ఇష్టారాజ్యంగా కరెంట్ కోతల మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయి.
మనకు పైకి కనిపించే రాజకీయాలు వేరు, కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ఇది ఇప్పటి విషయం కాదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి కూడా ఇదే నడక, ఇదే నడత, ఇదే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు కాంగ్రెస్.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ పెడతామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కాలమ్స్తో తిప్పలు పడాల్సిందేనా? అని రైతుల ఆందోళన.. కౌలు రైతులకు రైతుబం�
చినుకు జాడలేక ఎడారిగా మారిన తటాకాలు.. గుక్కెడు నీళ్లు లేక తడారిన గొంతులు.. బీడువారిన పంట పొలాలు.. మూటాముల్లె సర్దుకుని ముంబై, దుబాయికి వలసలు.. ఇదీ ఒకనాటి మన దుస్థితి. కానీ నేడు పరిస్థితి మారింది. దశాబ్ది కాలగ�
అన్నమో రామచంద్రా అని ప్రజలు బుక్కెడు బువ్వకోసం అంగలారుస్తున్న కాలమది. వర్షాల మీద ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం కరువుతో కాలం వెళ్లదీస్తున్న సమయం. ఉమ్మడి పాలనలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టుకొని తెలంగాణను ఎ