సమైక్యపాలనలో కరెంటు బాధలుపడ్డాం. పొద్దుగాల్ల కరెంటు పోతే పొద్దుగూకంగ వస్తుండె. మధ్యలో కరెంటు లేక మా పనులు సరిగ్గా నడ్వకపోతుండె. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సారు హయాంల కరెంటు బాధ పోయింది. ఆయన పాలనలో 24గంటలపా
బీఆర్ఎస్ పాలనలో 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సకాలంలో పెట్టుబడి సాయం అందించడంతో రైతులు పంటల సాగును పండుగలా చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. అంతేకాదు
తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడొస్తదో ఎప్పుడు పోతదో తెలియక పోయేది. పనులు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడ్డం. రెండు, మూడు గంటలు ఇచ్చే కరెంట్తో వెల్డింగ్ పనులు కుంటుపడ్డయ్.
తెలంగాణ రాక ముందు కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడు కరెంట్ వస్తదో పోతదో తెల్వక ఎన్నో గోసలు పడ్డం. ఏనాడూ కంటి నిండా నిద్ర కూడా పోలేదు. కరెంట్ కోసం రాత్రంతా జాగారం చేసేటోళ్లం.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో సతమతమయ్యాం.. ఎప్పుడొస్తుందా.. అని వెయ్యి కండ్లతో ఎదురుచూసిన రోజులు నాటివి.. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో వెలుగులు ప్రసరింపజేసింది.
లోవోల్టేజీతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే టూఫేజ్ (డిమ్ము) కరెంట్తో మోటర్లు కాలిపోయి పంటలు పండక రైతులు శాన బాధలు పడుతున్నారు. కాలిపోయిన మోటర్లు రిపేరు చేస్తే మాకు కొన్ని �
బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు వ్యవసాయాన్ని పండుగలా చేసిన రైతులు నేడు నాణ్యమైన కరెంట్ లేక నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాకముందు పడిన ఇబ్బందులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ప�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అంతటా గృహ, వ్యవసాయ రంగంలో నిరంతరం విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. కానీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కట్కటతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మళ్లా ఎన్కటి రోజులు దాప�
సమైక్య పాలనలో కరెంట్ అంటేనే కన్నీటి వ్యధలకు రూపం. మూడు గంటలిస్తే ఆరు గంటల కోతలు. ఇచ్చిన దానిలోనూ సింగిల్ ఫేజే ఎక్కువ సమయం. ఇక త్రీఫేజ్ కరెంట్ ఇస్తే దఫదఫాలుగా వచ్చేది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంట్ కోతలు తీవ్రమయ్యాయి. విద్యుత్తు కోతలు సాధారణ ప్రజలపైనే కాకుండా దవాఖానలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిత్రదుర్గ జిల్లా మొలకల్మురు తాలూకా పరిధిలోని ఓ ప్రభుత్వ దవ
రైతులకు అది చేస్తాం... ఇది చేస్తాం అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్, అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు సాగదీతతో వారి కష్టం వర్షార్పణం అయ్యింది. ఆరుగాలం పండించిన పంట తమ కండ్ల ఎదుటే వర్షపు నీటిల
రాష్ట్రంలో పలు కోర్సుల ప్రవేశపరీక్షలకు కరెంట్ కోతల భయం పట్టుకున్నది. ఎల్సీ, మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. మే నుంచి రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటలు నేడు అడుగడుగునా నిజమవుతున్నాయి. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మం�