ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతూ సోమవారం గద్వాలలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణవేణి చౌరస్తా నుంచి ర్యాలీ మొదలై కలెక్టరేట్కు చేరుకొని అక్కడ�
జిల్లా దవాఖానలో పనిచేస్తున్న 14మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా వారితోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఫార్మసిస్ట్పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసిన ఘటన జిల్లా దవాఖానలో చోటు �
జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానను మంగ ళవారం కలెక్టర్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు 14 మందితోపాటు మరో నలుగురు వైద్య సిబ్బంది విధులకు గైర్హాజర వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�
జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయని, పంటల నష్టాన్ని అంచనా వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు మ�
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల కలెక్టర్ సంతోష్ కోరారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి బుధవారం నస్పూర్లో ర్యాలీ నిర్వహించారు.
వివిధ కళారంగాల్లో విశి ష్ట సేవలందించి పద్మశ్రీ అవార్డు పొందడం గొప్పవిషయమని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలభవన్లో జయమిత్ర సాహి త్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ అవా ర